మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
రాజమండ్రిలో వైయస్ జగన్కు ఘన స్వాగతం
12 Jun 2018 4:31 PM
తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్రెడ్డి కొద్దిసేపటి క్రితమే రాజమండ్రి నగరంలో అడుగుపెట్టారు. ప్రజా సంకల్ప యాత్ర 187వ రోజు పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు శివారు నుంచి ప్రారంభం కాగా, మధ్యాహ్నం భోజన విరామం అనంతరం రాజమండ్రి రోడ్డు కం రైల్వే బ్రిడ్జిపై అశేష జనవాహినిని మధ్య వైయస్ జగన్ పాదయాత్ర సాగింది. రాజమండ్రిలో జననేతకు ఘన స్వాగతం లభించింది.. గోదావరిలో 600 పడవలతో మత్స్యకారులు వైయస్ జగన్కు ఆత్మీయ స్వాగతం పలికారు.