సోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం
పీవీ పురంలో సమస్యల వెల్లువ
13 Jan 2018 12:10 PM
చిత్తూరు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా రామచంద్రాపురం మండలంలో పీవీ పురం గ్రామానికి చేరుకున్న వైయస్ జగన్ దృష్టికి పలు సమస్యలు వచ్చాయి. గ్రామంలో అంతర్గత రహదారులు అధ్వాన్నంగా ఉన్నాయని, తాగునీరు, సాగునీటికి తీవ్ర అవస్థలు పడుతున్నామని వాపోయారు. అన్ని అర్హతలు ఉన్నా..పింఛన్లు ఇవ్వడం లేదని జననేతకు ఫిర్యాదు చేశారు.