వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
పెయ్యేరులో జననేతకు ఘన స్వాగతం
09 May 2018 11:20 AM
కృష్ణా జిల్లా: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కైకలూరు నియోజకవర్గంలోని పెయ్యేరుకు చేరుకుంది. ఈ సందర్భంగా జననేత వైయస్ జగన్కు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను వైయస్ జగన్కు వివరించారు. తమను ఆదుకోవాలని ఆక్వా రైతులు కోరారు.