విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను
పెన్నాడ చేరుకున్న జననేత
28 May 2018 12:46 PM
పశ్చిమ గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి పెన్నాడ గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు వైయస్ జగన్ను కలిసి తాగునీటిని బాటిల్లో తీసుకొచ్చి చూపించారు. మంచినీరు అందడం లేదని, కలుషిత నీటిని తాగి రోగాల బారీన పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. మరో ఏడాది ఓపిక పడితే రాజన్న రాజ్యం వస్తుందని జననేత హామీ ఇచ్చారు.