పెండ్యాల క్రాస్ చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌


ప‌శ్చిమ గోదావ‌రి: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ కొద్దిసేప‌టి క్రితం పెండ్యాల క్రాస్‌కు చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు స్థానికులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. రైతులు త‌మ పంట‌ల‌కు గిట్టుబాటు ధ‌ర లేద‌ని వాపోయారు. ప‌లువురు మ‌హిళ‌లు నీటి స‌మ‌స్య తీర్చాల‌ని జ‌న‌నేత‌ను కోరారు.
Back to Top