చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
పాతగుంట చేరుకున్న వైయస్ జగన్
10 Jan 2018 5:26 PM
చిత్తూరు: వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని పాతగుంట గ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా స్థానికులు తమ సమస్యలను వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. జననేతతో సెల్ఫీలు దిగేందుకు యువత ఉత్సాహం చూపారు.