ప‌ర్ణ‌శాల‌కు చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌


కృష్ణా జిల్లా: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగం వైయ‌స్ జ‌గ‌న్ కొద్ది సేప‌టి క్రిత‌మే ప‌ర్ణ‌శాల గ్రామానికి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా గ్రామ‌స్తులు, పార్టీ శ్రేణులు వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అలాగే తాము ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను వైయ‌స్ జ‌గ‌న్‌కు వివ‌రించారు. వారంద‌రికీ రాజ‌న్న బిడ్డ భ‌రోసా క‌ల్పించారు.
Back to Top