రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
పలుదేవర్లపాడు చేరుకున్న వైయస్ జగన్
27 Mar 2018 10:14 AM
గుంటూరు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం పలుదేవర్లపాడు గ్రామానికి చేరుకున్నారు. దీంతో ప్రజా సంకల్ప యాత్ర 1600 కిలోమీటర్ల మైలు రాయిని అధిగమించింది. ఈ సందర్భంగా వైయస్ జగన్ గ్రామంలో రాగి మొక్కను నాటారు. అనంతరం గ్రామంలో వైయస్ఆర్సీపీ జెండాను ఆవిష్కరించారు.