జనసంద్రమైన నూజివీడు


కృష్ణా జిల్లా: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నూజివీడు పట్టణానికి కొద్ది సేపటి క్రితమే చేరుకున్నారు. గాంధీ సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు అధిక సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో జనసంద్రమైంది. అశేష జనవాహినిని ఉద్దేశించి వైయస్‌ జగన్‌ప్రసంగిస్తారు.
 
Back to Top