నిడదవోలు జనసంద్రం


పశ్చిమ గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిడదవోలు పట్టణానికి వస్తుండటంతో జనసంద్రమైంది. వేలాదిగా జనం తరలిరావడంతో పట్టణం పోటెత్తింది, మరి కాసేపట్లో పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ పాల్గొని ప్రసంగిస్తారు.
 

తాజా వీడియోలు

Back to Top