ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు!
జననేతను కలిసిన నెమ్మలగుంట గ్రామస్తులు
11 Jan 2018 2:42 PM
గంగాధర నెల్లూరు: చంద్రబాబు పాలనలో అభివృద్ధి కుంటుపడిందని నెమ్మలగుంట వాసులు మండిపడ్డారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా నెమ్మలగుంటకు వచ్చిన ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్రెడ్డి గ్రామస్తులు తమ సమస్యలు చెప్పుకున్నారు. సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. జననేతకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. రుణమాఫీ చేస్తానని మోసం చేశాడని, గ్రామానికి సరైన రోడ్లు లేవు, ఉపాధి హామీ పథకం అమలు చేయకపోవడంతో పూటగడవడం లేదన్నారు.