చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
కాసేపట్లో నర్సీపట్నంలో బహిరంగ సభ
18 Aug 2018 4:10 PM
విశాఖ: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 239వ రోజు విశాఖ జిల్లా నర్సీపట్నం టౌన్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ కాసేపట్లో ప్రారంభం కానుంది. వైయస్ జగన్ బలిఘట్టం మీదుగా పాదయాత్ర కొనసాగిస్తున్నారు. జననేతకు నర్సీపట్నంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వేలాది మంది తరలిరావడంతో పట్టణం కిక్కిరిసిపోయింది. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ వైయస్ జగన్ పాదయాత్రలో అడుగులు ముందుకు వేస్తున్నారు.