నరసరావుపేటలో ఘన స్వాగతం

గుంటూరు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా నరసరావుపేట చేరుకున్న వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి స్థానికులు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. జననేత రాకతో పల్నాడు పులకించింది. వేలాదిగా జనం తరలిరావడంతో నరసరావుపేట కిక్కిరిసిపోతోంది. కాసేపట్లో పట్టణంలో ఏర్పాటు చేసిన సభలో వైయస్‌ జగన్‌ ప్రసంగించనున్నారు. 
Back to Top