కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
నందమూరు క్రాస్ వద్ద జననేతకు ఘన స్వాగతం
11 Jun 2018 11:54 AM
పశ్చిమగోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డికి నందమూరు క్రాస్ రోడ్డు వద్ద ఘన స్వాగతం పలికారు. వైయస్ జగన్ పాదయాత్ర ఇక్కడికి రాగానే 2300 కిలోమీటర్ల మైలు రాయిని దాటింది. ఈ సందర్భంగా పార్టీ నేతలు, స్థానికులు ఆత్మీయ స్వాగతం పలికారు. పూలవర్షం కురిపించి అభిమానాన్ని చాటుకున్నారు.