జనసంద్రమైన నల్లమాడ

అనంతపురం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పుట్టపర్తి నియోజకవర్గంలోని నల్లమాడ గ్రామానికి కాసేపటి క్రితమే చేరుకున్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు అశేష జనవాహిని హాజరు కావడంతో జనసంద్రంగా మారింది.  ప్రజలను ఉద్దేశించి వైయస్‌జగన్‌ ప్రసంగించనున్నారు.

 
Back to Top