మైలవరంలో బహిరంగ సభ ప్రారంభం


కృష్ణా: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కృష్ణా జిల్లా మైలవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు అశేష జనం హాజరయ్యారు. కొద్ది సేపటి క్రితమే సభ ప్రారంభమైంది. వేలాది మందిని ఉద్దేశించి వైయస్‌ జగన్‌ ప్రసంగించనున్నారు. 
 
Back to Top