ములికిపల్లికి చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌


తూర్పు గోదావ‌రి: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కొద్ది సేప‌టి క్రితం ములికిప‌ల్లికి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా జ‌న‌నేత‌కు గ్రామ‌స్తులు, పార్టీ శ్రేణులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. స్థానికులు త‌మ స‌మ‌స్య‌ల‌పై వైయ‌స్ జ‌గ‌న్‌కు వివ‌రించారు.

తాజా వీడియోలు

Back to Top