మాదల చేరుకున్న జననేత

గుంటూరు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర సత్తెనపల్లి నియోజకవర్గంలో దిగ్విజయంగా కొనసాగుతుంది. నియోజకవర్గ పరిధిలోని తంబళ్లపాడు క్రాస్‌ మీదుగా వైయస్‌ జగన్‌ మాదల చేరుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు జననేతకు ఘనస్వాగతం పలికారు. 
Back to Top