కుప్పన పుడిలో జ‌న‌నేత‌కు ఆత్మీయ స్వాగ‌తం


ప‌శ్చిమ గోదావ‌రి: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి కుప్ప‌న‌పుడి గ్రామానికి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా పార్టీ నాయ‌కులు, స్థానికులు జ‌న‌నేత వైయ‌స్ జ‌గ‌న్‌కు ఆత్మీయ స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు ఆక్వా రైతులు క‌లిసి త‌మ బాధ‌లు చెప్పుకున్నారు.

తాజా వీడియోలు

Back to Top