కొర్లాం చేరుకున్న వైయస్‌ జగన్‌

శ్రీకాకుళం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కొద్ది చేపటి కొర్లాం గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, గ్రామస్తులు జననేతకు ఘన స్వాగతం పలికారు. 

Back to Top