కోలమూరు చేరుకున్న వైయస్‌ జగన్‌


పశ్చిమ గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఉండి నియోజకవర్గంలోని కోలమూరు గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జననేతకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. పలువురు వైయస్‌ జగన్‌ను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు.
 
Back to Top