కట్టమూరు క్రాస్‌కు చేరుకున్న వైయస్‌ జగన్‌

తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కట్టమూరు క్రాస్‌ రోడ్డుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా జననేతకు స్థానికులు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. దారి పొడవునా ప్రజలు తమ సమస్యలను రాజన్న బిడ్డ దృష్టికి తీసుకెళ్లారు.
 
Back to Top