చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
కందలపాలెంలో సమస్యల వెల్లువ
19 Jun 2018 12:36 PM
తూర్పుగోదావరి: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్రగా బయలుదేరిన వైయస్ జగన్కు కందలపాలెం గ్రామస్తులు తమ సమస్యలు వివరించారు. వరద వస్తే తల దాచుకునేందుకు స్థలం లేకుండా పోతుందని, పట్టణానికి వెళ్లాలంటే తీవ్ర అవస్థలు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. లంక గ్రామాలను పాలకులు పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. వారి సమస్యలు విన్న వైయస్ జగన్..మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బ్రిడ్జి నిర్మిస్తామని మాట ఇచ్చారు.