వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
కె. అగ్రహారంలో సమస్యల వెల్లువ
21 Feb 2018 11:24 AM
ఒంగోలు: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కొద్దిసేపటి క్రితం కె.అగ్రహారం గ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా గ్రామస్తులు జననేతను కలిసి వారి సమస్యలు చెప్పుకున్నారు. తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నామని వాపోయారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైయస్ జగన్ మంచి రోజులు వస్తాయని భరోసా కల్పించారు.