కానూరు క్రాస్ వ‌ద్ద జ‌న‌నేత‌కు ఆత్మీయ స్వాగ‌తం


ప‌శ్చిమ గోదావ‌రి: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా కానూరు క్రాస్ వ‌ద్ద‌కు చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌కు పార్టీ నాయ‌కులు, స్థానికులు ఆత్మీయ స్వాగ‌తం ప‌లికారు. ప‌లువురు స్థానికులు జ‌న‌నేత‌ను క‌లిసి త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకున్నారు. మ‌రి కొంద‌రు పింఛ‌న్లు రాకుండా జ‌న్మ‌భూమి క‌మిటీ స‌భ్యులు అడ్డుకుంటున్నార‌ని ఫిర్యాదు చేశారు.
Back to Top