సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్
కానూరు క్రాస్ వద్ద జననేతకు ఆత్మీయ స్వాగతం
07 Jun 2018 11:26 AM
పశ్చిమ గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కానూరు క్రాస్ వద్దకు చేరుకున్న వైయస్ జగన్కు పార్టీ నాయకులు, స్థానికులు ఆత్మీయ స్వాగతం పలికారు. పలువురు స్థానికులు జననేతను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. మరి కొందరు పింఛన్లు రాకుండా జన్మభూమి కమిటీ సభ్యులు అడ్డుకుంటున్నారని ఫిర్యాదు చేశారు.