జూటూరులో జెండా ఆవిష్క‌ర‌ణ‌

క‌ర్నూలు:  ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జూటూరు గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్క‌రించారు. శుక్ర‌వారం ఉద‌యం  23వ రోజు ప్రారంభం కాగా అక్క‌డి నుంచి జుటూ గ్రామానికి చేరుక‌న్నారు. గ్రామంలో జ‌ననేత‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు.

తాజా వీడియోలు

Back to Top