కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
జూటూరులో జెండా ఆవిష్కరణ
01 Dec 2017 10:43 AM
కర్నూలు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి జూటూరు గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. శుక్రవారం ఉదయం 23వ రోజు ప్రారంభం కాగా అక్కడి నుంచి జుటూ గ్రామానికి చేరుకన్నారు. గ్రామంలో జననేతకు ఘన స్వాగతం పలికారు. అనంతరం పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు.