పిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందే
పోటెత్తిన జె.పంగలూరు
06 Mar 2018 11:49 AM
ప్రకాశం: ప్రజా సంకల్పయాత్రలో భాగంగా జె.పంగలూరు చేరుకున్న వైయస్ జగన్కు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. దారి పొడవునా జనం ఆయనను కలవడంతో ఆ గ్రామం దాటేందుకు రెండున్నర గంటల సమయం పట్టింది. అశేష జనం స్వచ్ఛందంగా తరలివచ్చి తమ బాధలు చెప్పుకున్నారు. రాజన్న బిడ్డను చూడాలని, మాట్లాడాలని, ఫొటోలు దిగాలని స్థానికులు పోటిపడ్డారు. వారందరిని వైయస్ జగన్ చిరునవ్వుతో పలకరిస్తూ ముందుకు సాగారు.