ఐతంపుడిలోజ‌న‌నేత‌కు ఘ‌న స్వాగతం


ప‌శ్చిమ‌గోదావ‌రి: ప‌్ర‌జా సమ‌స్య‌లు తెలుసుకునేందుకు పాద‌యాత్ర‌గా బ‌య‌లుదేరిన వైయ‌స్‌జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డికి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా  ఐతంపుడిలో ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. పార్టీ నాయ‌కులు, స్థానికులు రాజ‌న్న బిడ్డ‌కు ఎదురెళ్లి స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా రైతులు,డ్వాక్రా సంఘాల మ‌హిళ‌లు త‌మ రుణాలు మాఫీ కాలేద‌ని ఫిర్యాదు చేశారు.
Back to Top