పోటెత్తిన గన్నవరం


కృష్ణా జిల్లా: వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్రతో గన్నవరం పట్టణం పోటెత్తింది. పట్టణంలోని మూడు బొమ్మల సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వేలాదిగా జనం తరలిరావడంతో కిక్కిరిసిపోయింది. అశేషజనవాహినిని ఉద్దేశించి వైయస్‌ జగన్‌ ప్రసంగించనున్నారు. కొద్ది సేపట్లో బహిరంగ సభ ప్రారంభం కానుంది.
 
Back to Top