గంధవరం చేరుకున్న వైయస్‌ జగన్‌


విశాఖ: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ కొద్ది సేపటి క్రితమే గంధవరం గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు, పార్టీ నేతలు వైయస్‌ జగన్‌కు ఘన స్వాగతం పలికారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వైయస్‌ జగన్‌ ముందుకు సాగుతున్నారు.
 
Back to Top