ధవళేశ్వరం చేరుకున్న వైయస్‌ జగన్‌


తూర్పుగోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ కొద్ది సేపటి క్రితం ధవళేశ్వరం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ నాయకులు, స్థానికులు ఘన స్వాగతం పలికారు. పలువురు జననేతకు కలిసి తమ అర్జీలను అందజేశారు.
 
Back to Top