ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుంది
పోటెత్తిన చిట్టినగర్
14 Apr 2018 4:21 PM
విజయవాడ: వైయస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర విజయవాడకు చేరుకోవడంతో నగరం పోటెత్తింది. ఎర్రకట్ట మీదుగా చిట్టినగర్కు వైయస్ జగన్ చేరుకున్నారు. కాసేపట్లో చిట్టినగర్ సెంటర్లో జరిగే బహిరంగం సభలో జననేత ప్రసంగిస్తారు. ఈ సభకు అశేష జనవాహినిని హాజరుకావడంతో నగరం కిటకిటలాడుతోంది.