వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
చీరాల జనసంద్రం
10 Mar 2018 4:23 PM
ప్రకాశం: ప్రజా సంకల్ప యాత్ర పేరుతో వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రగా తమ ప్రాంతానికి రావడంతో ప్రకాశం జిల్లా ప్రజలు వేలాదిగా తరలివచ్చి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. కాసేపట్లో చీరాల పట్టణంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ ప్రారంభం కానుంది. ఈ సభకు వేలాది మంది ప్రజలు హాజరుకావడంతో పట్టణం జనసంద్రమైంది. అశేష జనవాహినిని ఉద్దేశించి వైయస్ జగన్ ప్రసంగించనున్నారు.