చింతపర్తిలో సమస్యల వెల్లువ

 
చిత్తూరు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా చింతపర్తి గ్రామానికి వచ్చిన వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దృష్టికి పలు సమస్యలు వచ్చాయి. గ్రామంలో తీవ్ర తాగునీటి ఎద్దడి ఉందని, అంతర్గత రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని స్థానికులు ఫిర్యాదు చేశారు. చాలా మంది తమకు పింఛన్లు అందలేదని వాపోయారు. వారందరికీ వైయస్‌ జగన్‌ భరోసా కల్పించారు.
 
Back to Top