చింత‌ల‌ప‌ల్లి చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌

తూర్పు గోదావ‌రి: ప‌్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు పాద‌యాత్ర‌గా బ‌య‌లుదేరిన వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రాజోలు నియోజ‌క‌వ‌ర్గంలోని  చింత‌ల‌ప‌ల్లి గ్రామానికి చేరుకున్నారు. అంత‌కు ముందు ల‌క్క‌వ‌రం క్రాస్ వద్ద ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 2400 కిలోమీట‌ర్ల మైలు రాయిని దాటింది. ఈ సంద‌ర్భంగా జ‌న‌నేత‌కు స్థానికులు, పార్టీ నేత‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.ఈ సంద‌ర్భంగా స్థానికులు పలు స‌మ‌స్య‌ల‌ను వైయ‌స్ జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్లారు.

తాజా వీడియోలు

Back to Top