కర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారు
చింతలపల్లి చేరుకున్న వైయస్ జగన్
21 Jun 2018 11:33 AM
తూర్పు గోదావరి: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్రగా బయలుదేరిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాజోలు నియోజకవర్గంలోని చింతలపల్లి గ్రామానికి చేరుకున్నారు. అంతకు ముందు లక్కవరం క్రాస్ వద్ద ప్రజా సంకల్ప యాత్ర 2400 కిలోమీటర్ల మైలు రాయిని దాటింది. ఈ సందర్భంగా జననేతకు స్థానికులు, పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు.