చిక్కవరం క్రాస్‌కు చేరుకున్న వైయస్‌ జగన్‌


కృష్ణా జిల్లా: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ కొద్ది సేపటి క్రితం చిక్కవరం క్రాస్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు జననేతను కలుసుకొని తమ గ్రామంలో నెలకొన్న సమస్యలను వివరించారు.
 
Back to Top