మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
చెరుకులపాడు చేరుకున్న జననేత
25 Nov 2017 10:42 AM
కర్నూలు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొద్ది సేపటి క్రితమే చెరుకులపాడు గ్రామానికి చేరుకున్నారు. ప్రజా సంకల్ప యాత్ర 17వ రోజు శనివారం వెల్దుర్తి నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి పాదయాత్రగా వైయస్ జగన్ చెరుకులపాడు చేరుకోవడంతో గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఇక్కడి నుంచి పుట్లూరు క్రాస్, తొగరచేడు క్రాస్ రోడ్డు మీదుగా పాదయాత్ర సాగనుంది.