చెందుర్తి క్రాస్‌లో జననేతకు ఘన స్వాగతం

తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా చెందుర్తి క్రాస్‌ వద్ద వైయస్‌ జగన్‌ మోమన్‌ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానికులు తమ సమస్యలను జననేత దృష్టికి తీసుకెళ్లారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైయస్‌ జగన్‌ పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
 
Back to Top