పీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం21వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంస్టేట్ క్రిస్టియన్ మైనారిటీ అఫైర్స్ ఎలక్షన్ కో-ఆర్డినేటర్ల నియామకంజనసేన చంద్రబాబుకు ఓ భజన సేనబాబు, పవన్, షర్మిలపై ఈసీకి ఫిర్యాదునవరత్నాల పథకాలపై ఎల్లో బ్యాచ్ విష ప్రచారం బ్రాహ్మణ సంక్షేమానికి వైయస్ఆర్సీపీ ప్రభుత్వం కృషిఓటర్లను వెధవలు అనడం ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేయడమే మేమంతా సిద్ధం - 21వ రోజు షెడ్యూల్
చెందుర్తి క్రాస్లో జననేతకు ఘన స్వాగతం
02 Aug 2018 12:18 PM
తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా చెందుర్తి క్రాస్ వద్ద వైయస్ జగన్ మోమన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానికులు తమ సమస్యలను జననేత దృష్టికి తీసుకెళ్లారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైయస్ జగన్ పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.