ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువ
బ్రిడ్జి పేటలో ఘన స్వాగతం
12 Jun 2018 11:36 AM
పశ్చిమ గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా బ్రిడ్జి పేటకు చేరుకున్న వైయస్ జగన్కు ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా స్థానికులు పూలవర్షం కురిపించి ఎదురెళ్లి మరి హారతులు పట్టారు. తమ సమస్యలు చెప్పుకొని స్వాంతన పొందారు. వైయస్ జగన్తో కరచాలనం చేసేందుకు యువత పోటీ పడ్డారు. అశేష జనవాహిని నడుమ పాదయాత్ర కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటలకు గోదావరి బ్రిడ్జిపై వైయస్ జగన్ పాదయాత్ర ప్రారంభం కానుంది. ఈ మేరకు పార్టీ నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు.