బోడసకుర్రుకు చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌


తూర్పు గోదావ‌రి: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బోడసకుర్రు గ్రామానికి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా పార్టీ నాయ‌కులు జ‌న‌నేత‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. వేలాదిగా జనం వైయ‌స్ జ‌గ‌న్‌తో అడుగులో అడుగులేస్తున్నారు. ప్ర‌జ‌లు త‌మ స‌మ‌స్య‌ల‌ను రాజ‌న్న బిడ్డ‌కు చెప్పుకుంటున్నారు.

తాజా వీడియోలు

Back to Top