వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
బిక్కవోలులో ఘన స్వాగతం
14 Jul 2018 12:15 PM
తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి బిక్కవోలు గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జననేత వైయస్ జగన్కు స్థానికులు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. రోడ్లు చిత్తడిగా ఉన్నా...జనం లెక్క చేయకుండా రాజన్న బిడ్డ కోసం బారులు తీరి గంటల తరబడి వేచి చూచి..ఆయన రాగానే పూలవర్షం కురిపించారు. అనంతరం తమ సమస్యలను వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు.