మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
భీమునిపాడులోకి ప్రవేశించిన జగన్ పాదయాత్ర
18 Nov 2017 3:11 PM
వైయస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర 11వ రోజు కర్నూలు జిల్లాలో సాగుతోంది. శనివారం ఉదయం 9.30 గంటలకు మొదలైన పాదయాత్ర ఆళ్లగడ్డలో ముగించుకుని బనగానపల్లె నియోజకవర్గంలోకి ప్రవేశించింది. దొర్నిపాడు మండలం కంపమెళ్లమెట్ట గ్రామంలో జరిగింది. అక్కడ్నుంచి కోవెలకుంట్ల మండలం భీమునిపాడు గ్రామంలోకి ప్రవేశించారు. భారీగా ప్రజలు తరలివచ్చి మద్ధతు తెలుపుతుండటంతో పాదయాత్ర నిదానంగా సాగుతోంది. అడుగడుగునా ప్రజలు జననేతకు ఎదురెళ్లి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రతి ఒక్కర్నీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు.