భయపడొద్దమ్మా.. నేనున్నా..అభిమానం.. ఆకాశమంత 17వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలివైయస్ జగన్ మళ్లీ తప్పకుండా గెలుస్తారుఏపీలో ‘ఫ్యాన్’దే హవా.. శ్రీ సీతారాముల ఆశీస్సులతో సకల శుభాలు కలగాలి ప్రతి ఇంట్లో జగనే కావాలి.. జగనే రావాలి అంటున్నారు
బసినేపల్లిలో పార్టీ జెండా ఆవిష్కరణ
04 Dec 2017 10:27 AM
అనంతపురం: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా సంకల్ప యాత్ర చేపట్టిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ అనంతపురం జిల్లా నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, పార్టీ శ్రేణులు వైయస్ జగన్కు అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన కూడలిలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను వైయస్ జగన్ ఆవిష్కరించారు. గ్రామస్తులు తమ సమస్యలను జననేత దృష్టికి తీసుకెళ్లారు. తనను కలిసిన ప్రతి ఒక్కరికి వైయస్ జగన్ భరోసా కల్పించారు.