బండ్లమూడి కాలనీకి చేరుకున్న వైయస్‌ జగన్‌

ప్రకాశం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కొద్దిసేపటి క్రితమే బండ్లమూడి కాలనీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌కు స్థానికులు ఘన స్వాగతం పలికారు.
 
Back to Top