బాలాంత్రం చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌


తూర్పు గోదావ‌రి: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బాలాంత్రం గ్రామానికి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా జ‌న‌నేత‌కు స్థానికులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. దారి పొడ‌వునా రాజ‌న్న బిడ్డ‌కు త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకుంటూ స్థానికులు సాంత్వ‌న పొందుతున్నారు. వారికి వైయ‌స్ జ‌గ‌న్ వారంద‌రికీ భ‌రోసా క‌ల్పిస్తూ ముందుకు సాగుతున్నారు.

తాజా వీడియోలు

Back to Top