అయోధ్యా రామాపురం చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌


తూర్పు గోదావ‌రి: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కొద్దిసేప‌టి క్రితం సామ‌ర్ల‌కోట మండ‌లం  అయోధ్యా రామాపురం గ్రామానికి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా స్థానికులు, పార్టీ శ్రేణులు జ‌న‌నేత‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. దారి పొడ‌వునా ప్ర‌జ‌లు త‌మ బాధ‌లు రాజ‌న్న బిడ్డ‌కు చెప్పుకుంటున్నారు.
Back to Top