కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
జననేతకు ఆత్మీయ స్వాగతం
17 Apr 2018 9:52 AM
కృష్ణా: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్రగా మైలవరం నియోజకవర్గం జి.కొండూరు మండలం ఆత్మూరుకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు జననేతకు ఆత్మీయ స్వాగతం పలికారు. పనులు మానుకొని ప్రజలు రాజన్న బిడ్డకు ఎదురెళ్లి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను వైయస్ జగన్కు వివరించారు.