అరికట్ల పాలెంలో ఘన స్వాగతం

ప్రకాశం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి 105వ రోజు అరికట్లపాలెం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయననకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. అనంతరం తమ సమస్యలు చెప్పుకున్నారు. 
Back to Top