అమలాపురంలో బహిరంగ సభ ప్రారంభం


తూర్పుగోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ అమలాపురం పట్టణానికి కొద్దిసేపటి క్రితం చేరుకున్నారు. ఈ సందర్భంగా జననేతకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రారంభమైంది. ఈ సభకు వేలాదిగా జనం తరలిరావడంతో పట్టణం కిక్కిరిపోయింది. అశేష జనవాహినిని ఉద్దేశించి వైయస్‌ జగన్‌ ప్రసంగించనున్నారు.
 

తాజా వీడియోలు

Back to Top