ఆళ్లగడ్డ చేరుకున్న వైయస్‌ జగన్‌


కర్నూలు: ప్రజా సంకల్ప యాత్ర పేరుతో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర కొద్దిసేపటి క్రితమే ఆళ్లగడ్డ పట్టణానికి చేరుకున్నారు. జననేత వస్తున్నాడన్న సమాచారంతో ఆళ్లగడ్డ పట్టణం జనంతో కిక్కిరిసిపోయింది. తమ బాధలు చెప్పుకునేందుకు ప్రజలు రోడ్డుపైకి వచ్చారు. భారీగా ప్రజలు ఆళ్లగడ్డలోని నాలుగు రోడ్ల కూడలికి చేరుకున్నారు. మరి కాసేపట్లో వైయస్‌ జగన్‌ అశేష జనవాహిణిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
 
Back to Top